టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ#newsone telugu
ప్రైవేట్ సంస్థకు మేలు చేసేందుకు కారు చౌకగా భూములు కట్టబెట్టడం అవసరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ
విశాఖపట్నంలో లులూ సంస్థకు భూములు కేటాయించడంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వైయస్ఆర్సీపీ శాసనమండలి నాయకులు బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు.
2వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని లులూ గ్రూప్ కు ఏకంగా 99 ఏళ్ళకు లీజుకు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటీ అంటూ ఆయన ప్రశ్నించారు
భూమి ఒకటే కాకుండా 170 కోట్ల రూపాయలు రాయితీలు ఎందుకు
ఎకరా వంద కోట్లు విలువ చేసే భూమిలో సినిమా హాల్స్, రెస్టారెంట్ల కోసం ఇంత చౌకగా ఎందుకు ఇస్తున్నారు.
ప్రైవేట్ సంస్థకు మేలు చేసేందుకు కారు చౌకగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం అవసరమా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ
Видео టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ#newsone telugu канала News One Telugu
విశాఖపట్నంలో లులూ సంస్థకు భూములు కేటాయించడంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వైయస్ఆర్సీపీ శాసనమండలి నాయకులు బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు.
2వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని లులూ గ్రూప్ కు ఏకంగా 99 ఏళ్ళకు లీజుకు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటీ అంటూ ఆయన ప్రశ్నించారు
భూమి ఒకటే కాకుండా 170 కోట్ల రూపాయలు రాయితీలు ఎందుకు
ఎకరా వంద కోట్లు విలువ చేసే భూమిలో సినిమా హాల్స్, రెస్టారెంట్ల కోసం ఇంత చౌకగా ఎందుకు ఇస్తున్నారు.
ప్రైవేట్ సంస్థకు మేలు చేసేందుకు కారు చౌకగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం అవసరమా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ
Видео టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ#newsone telugu канала News One Telugu
Комментарии отсутствуют
Информация о видео
28 марта 2025 г. 13:57:05
00:04:34
Другие видео канала