- Популярные видео
- Авто
- Видео-блоги
- ДТП, аварии
- Для маленьких
- Еда, напитки
- Животные
- Закон и право
- Знаменитости
- Игры
- Искусство
- Комедии
- Красота, мода
- Кулинария, рецепты
- Люди
- Мото
- Музыка
- Мультфильмы
- Наука, технологии
- Новости
- Образование
- Политика
- Праздники
- Приколы
- Природа
- Происшествия
- Путешествия
- Развлечения
- Ржач
- Семья
- Сериалы
- Спорт
- Стиль жизни
- ТВ передачи
- Танцы
- Технологии
- Товары
- Ужасы
- Фильмы
- Шоу-бизнес
- Юмор
ఒక్కో రైతుకు సుమారు 940 రూపాయల నుండి 1500 వరకు తక్కువ వచ్చాయి
దళారులను నమ్మి మోసపోవద్దని ఓవైపు ప్రభుత్వం చెప్తూనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దాన్యం విక్రయించిన రైతులకు మాత్రం మోసం జరుగుతూనే ఉంది మోసం జరిగిందని ఎవరికి చెప్పిన పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా నార్సింగ్ మండలం షేర్ పల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని విక్రయించారు విక్రయించిన సమయంలో కొనుగోలు కేంద్రం నుండి రసీదులు అందజేసినప్పటికీ డబ్బులు మాత్రం ఒక్కో రైతుకు సుమారు 940 రూపాయల నుండి 1500 వరకు ఒక్కో రైతుకు తక్కువ రావడం జరిగింది. ఇదేమిటి అని ఎవరిని అడిగిన పట్టించుకోవడం లేదు షేర్ పల్లి గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించడం జరిగిందని విక్రయించిన సమయంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తమకు అందించిన రసీదులో ఒకరకం తూకం ఉండగా డబ్బులు మాత్రం సుమారు 42 50 కిలోల వడ్లకు తక్కువగా వచ్చాయి ఇదేమిటని ఎవరిని అడిగిన పట్టించుకోవడంలేదని సమస్యను పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు యాసంగి సీజన్లో సైతం షేర్ పల్లి గ్రామానికి చెందిన రైతు పెంటయ్య 56 కింటలు ధాన్యం తూకం చేయగా 50 కింటాల్ ల ధాన్యానికి డబ్బులు రావడం జరిగిందని కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని రైతు పెంటయ్య ఆవేదన వ్యక్తం చేశారు, ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించిన రైతులందరికీ డబ్బులు తక్కువగా వచ్చాయని, రైతులు శ్రీనివాస్ మధు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తక్కువగా వచ్చాయని ఐకెపి ఎపిఎం అశోక్ కు వాట్స్అప్ ద్వారా మెసేజ్ చేసిన స్పందించలేదని సీసీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తమకు అన్యాయం చేశారని ఈ విషయంపై విచారించి నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని,ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మధు, అశోక్, దుర్గయ్య, నవీన్, రాములు, సిద్ధిరాములు, తదితరుల రైతులు పాల్గొన్నారు.
Видео ఒక్కో రైతుకు సుమారు 940 రూపాయల నుండి 1500 వరకు తక్కువ వచ్చాయి канала Sri Chamundeshwari automobile
Видео ఒక్కో రైతుకు సుమారు 940 రూపాయల నుండి 1500 వరకు తక్కువ వచ్చాయి канала Sri Chamundeshwari automobile
Комментарии отсутствуют
Информация о видео
18 декабря 2024 г. 13:08:26
00:05:14
Другие видео канала




















