Загрузка страницы

ములుగు జల్లా టిఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం చేయడంలో భాగంగా డిఎల్ఆర్ గార్డెన్స్ లో నేతల సమావేశం

ములుగు జల్లా టిఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పటిష్టం చేయడంలో భాగంగా నేడు ములుగు జిల్లా, డిఎల్ఆర్ గార్డెన్స్ లో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ పార్టీ ఇంఛార్జీ, రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మంత్రితో పాటు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, పరిశీలకులు గుడిమళ్ల రవికుమార్, నీల శ్రీధర్ రావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, గోవింద్ నాయక్, స్థానిక జడ్పిటీసీలు, ఎంపీపీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు.

Видео ములుగు జల్లా టిఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం చేయడంలో భాగంగా డిఎల్ఆర్ గార్డెన్స్ లో నేతల సమావేశం канала 9sTV INDIA
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
21 сентября 2021 г. 12:49:05
00:00:28
Яндекс.Метрика