Загрузка...

కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మరి శ్రీశైలం ఆధ్వర్యంలో, జై భీమ్ జై బాబు జై సమిధన్ ర్యాలీ..

Telangana news// సంగారెడ్డి జిల్లా, కంది మండలంలోని, కౌలంపేట్ గ్రామంలో,కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మరి శ్రీశైలం ఆధ్వర్యంలో,
జై భీమ్ జై బాబు జై సమిధన్ ర్యాలీ,ఈ కార్యక్రమంలో Ex సర్పంచ్ రాజేందర్ రెడ్డి, ముజీబ్, కమర్, నరేష్,అంబేద్కర్ సంఘం నాయకులు ప్రశాంత్, కృష్ణ,మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,

Видео కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మరి శ్రీశైలం ఆధ్వర్యంలో, జై భీమ్ జై బాబు జై సమిధన్ ర్యాలీ.. канала telaganaNews
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки