Загрузка...

ఆర్టీసీ కార్మికుల పోరాటం, త్యాగాలతో ప్రభుత్వం కార్మికుల డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించింది

ఆర్టీసీ కార్మికులకు అభినందనలు. మీ పోరాటం, త్యాగాలతో ప్రభుత్వం దిగివచ్చి,‌ కార్మికులకు డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించింది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తానని ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. గత ప్రభుత్వం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించి, పక్కన పెట్టింది. మీరు కూడా అదే తరహాలో చేయాలని చూస్తే, ఊరుకునేది లేదు. వెంటనే విలీన ప్రక్రియ ప్రారంభించి, ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలి.

- శ్రీ ఎన్. రాంచందర్ రావు గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు

Subscribe Now: https://www.youtube.com/BJP4Telangana Stay Updated! 🔔

Follow us to stay updated:
► Like us on Facebook: https://www.facebook.com/BJP4Telangana
► Follow us on Twitter: https://twitter.com/BJP4Telangana
► Follow us on Instagram: https://www.instagram.com/bjp4telangana/

Видео ఆర్టీసీ కార్మికుల పోరాటం, త్యాగాలతో ప్రభుత్వం కార్మికుల డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించింది канала BJP Telangana
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять