Загрузка...

దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం అన్నారు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ...@Harshatoday

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా...
పార్వతీపురం మన్యం జిల్లా...
పాలకొండ..
యాంకర్: దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం అన్నారు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ.. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా పాలకొండ పట్టణంలో కోటదుర్గమ్మ దేవాలయం నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు.. కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాలకొండ ప్రజలు ఈ తిరంగా ర్యాలీలో పాల్గొని సైనికుల వీరత్వానికి సంఘీభావం తెలిపారు.. దేశానికి సేవ చెయ్యడం ఒక గొప్ప అదృష్టంగా ప్రతి సైనికుడు భావిస్తారన్నారు. యుద్ధం అనివార్యమైతే ప్రతిఒక్కరు సైనికుడుగా మారడానికి సిద్ధంగా ఉన్నామని దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయబొమని అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ ఒక గుణపాఠమని, 9 ఉగ్రవాద శిభిరాలను నిమిషాల వ్యవధిలో కుప్ప కూల్చిన మన సైనికుల దైర్యసాహసాలకు ప్రతీకగా చేపట్టిన ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనడం నా అదృష్టమని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు...

Видео దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం అన్నారు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ...@Harshatoday канала H Today
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять