Загрузка...

రాజ్యాంగ పరిరక్షణ కోసమే.. మా పోరాటం:ఎమ్మెల్యే TRR

వికారాబాద్ జిల్లా కేంద్రంలో పరిగి ఎమ్మెల్యే & వికారాబాద్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సంవిధాన్ బచావో పాదయాత్ర ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అసెంబ్లీ స్పీకర్ గడ్డం.ప్రసాద్ కుమార్ గారు,తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, పిసిసి పరిశీలకులు వినోద్ రెడ్డి గారు, నరేందర్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
#pargimla #rammohanreddy #trrforparigi #revanthreddy #jaibhim #jaibapu #telanganagovernment #rahulgandhi #trrforparigi

Видео రాజ్యాంగ పరిరక్షణ కోసమే.. మా పోరాటం:ఎమ్మెల్యే TRR канала Dr. T.Rammohan Reddy Official
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки