Загрузка...

రామ మందిర విరాళo ?#facts #viral #shorts #ramamandir #ayodhyarammandir

రామ మందిర విరాళo ?#facts #viral #shorts #ramamandir #ayodhyarammandir
Indian govt అయోధ్యలో రామ మందిరం కట్టించి ప్రజల డబ్బును waste చేసింది అని feel అవుతున్నారా.
అయితె ఈ video మీ కోసమే.
రామ మందిరo first floor కేవలం భక్తులు donate చేసిన డబ్బుతో వచ్చిన వడ్డీతో మాత్రమే నిర్మించారు.
రామ మందిరo ట్రస్ట్ 11 కోట్ల మంది నుండి సుమారు తొమ్మిది వందల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కానీ అనుకున్నదానికంటే నాలుగు రెట్లు అంటే దాదాపు ముప్పై రెండు వందల కోట్లు వచ్చాయి.
రామమందిరo ట్రస్ట్ విరాళాల నుండి వచ్చిన డబ్బును బ్యాంకులో fixed deposit చేసారు.
ఇప్పటి వరకు రామ మందిర నిర్మాణ పనులు ఆ donations తోనే పూర్తయ్యాయి.
ఈ ఆలయ నిర్మాణానికి భరతదేశమే కాకుండా అమెరికా కెనడా, యూకే లాంటి దేశాల నుంచి కూడా బోలెడంత డొనేషన్స్ వాచ్ఛాయి.
So, స్కూల్ హాస్పిటల్ కట్టించలేదు అని డప్పు కొట్టుకుంటున్న వాళ్ళు తెలుసుకోవాలి
కేవలం రామభక్తుల విరాళాలతో మాత్రమే రామమందిరం నిర్మించబడింది.
ఈ డబ్బు ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేయలేదు.
అందుకే మాట్లాడే ముందు ఆలోచించి
కామెంట్ సెక్షన్‌లో రాయండి.
జై శ్రీ రామ్.

Видео రామ మందిర విరాళo ?#facts #viral #shorts #ramamandir #ayodhyarammandir канала TriTej3-Reality Telugu
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять